పనిచేసిన ప్రతి పాఠశాలలో ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ద్వారా 100% నమోదు,100% నిలకడ,100% ఉత్తీర్ణతా సాధన.
1990 లో మిట్టగూడెం యస్.సి.కాలనికి విద్యుత్ సౌకర్యం యేర్పాటు,గ్రామస్తుల సహకారంతో ఆర్ & బి రోడ్డునుండి పాఠశాల వరకు రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటించుట.
1992 లో బూర్గాం పాడు మండలం శ్రీధర పాఠశాల ఆవరణలో ప్రమాదకరమైన గోతులను ITC BPL కాంట్రక్టర్ వాసిరెడ్డి సాంబశివరావు సహకారంతో 200 లారిలా యాష్ తో గుంటలు పూడ్పించుట మరియు పాఠశాలకి స్థల సేకరణ.
1994 యు.పి.ఎస్. సారపాకకి పట్టస్వామి రామచంద్రరావు నుండి 20 లక్షలు విలువ చేసే స్థలాన్ని పాఠశాలకి సేకరించుట మరియు వారికి సన్మాన కార్యక్రమం నిర్వహణ.
1999 ITC BPL మహిళా సంఘాలతో మండల పరిధిలోని 40 ప్ప్ఠశాలాల విధ్యార్థులకు ఉచితంగా మిడ్ డే మీల్స్ పళ్లాలను ,గ్లాసులను అందింపచేయుట.
తాళ్లూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్ట్ ,వాసవి క్లబ్,రోటరి క్లబ్,లయన్స్ క్లబ్,బౌ అంద్ యారో ,రోటరీ ఇన్ భద్ర,మహిళసంఘాలు సహకారంతో బీద విధ్యర్థులకు నోట్ బుక్స్,పెన్నులు,కంపాక్స్ బాక్స్,దుస్తులు,క్రీడా సామాగ్రి అందించుట.ఉదా: యు.పి.ఎస్.,ఇరవెండి,యు.పి.ఎస్.,గంధి నగరం,యు.పి.ఎస్.,సారపాక,పి.ఎస్.తాళ్లగొమ్మురు.
2000 లో బూర్గం పాడు మండలంలో కి.మీ.పరిధిలో పాఠశాల ఏర్పాటులో తల్లిదండ్రుల మరియు స్వచ్చంద సేవా సంస్థలచే పాఠశాలల నిర్మాణంలో కీలక పాత్ర.ఉదా:మోతే ఎస్.సి.కాలనీ,ఇరవెండి ఎస్.టి.కాలనీ,ఉప్పుసాక ఎస్.టి.కాలనీ తదితర గ్రామాలు.
2009 జడ్ పి ఎస్ ఎస్ ,సారపాకలో మారం వెంకటేశ్వర రెడ్డి సహకారంతో సరస్వతి విగ్రహం ,సాంస్క్రుతిక కార్యక్రమాల వేదిక,పాఠశాల భవనం ఏర్పాటు.
2001 లో బూర్గం పాడులో 5 వేలమంది వయోజనులను అక్షరాస్యులుగా మార్చారు.
2002 బూర్గం పాడు మండలం లోని యు.పి.ఎస్.,ఇరవెండి,యు.పి.ఎస్.,మోతే,యు.పి.ఎస్.,గాంధీ నగరం ,యు.పి.ఎస్.,సారపాక,పి.ఎస్.,తాళ్లగొమ్మూరు, పి.ఎస్.లెనిన్ నగర్,పి.ఎస్.ముసళ్లమడుగు తదితర పాఠశాలలకి హోప్ స్వచ్చంద సేవా సంస్థ చే పిల్లలకి కావలసిన బెంచీలు,కుర్చీలు,మంచి నీటి సౌకర్యం,శాశ్వత మరుగు దొడ్లు ,ప్రహరీ ల సౌకర్యాన్ని కల్పించడం జరిగింది.
జన్మభూమి శ్రమదానం కార్యక్రమాలలో ఫాల్గొని మొక్కలు నాటుట,రోడ్లు,డ్రైనీజిల యేర్పాటు.
2002 ఎన్.ఆర్.ఐ. మరియు రోటరీ క్లబ్,లయన్స్ క్లబ్ సహకారంతో పాఠశాలల్లో,గ్రామాలలో స్వచందంగా ఉచిత మెగా కేంపులు నిర్వహించారు.
2010 తాళ్లురి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ,స్థానిక ఎం.ఎల్.యె.,ITDA పి.ఓ.సహకారంతో జిల్లా స్థాయిలో "భద్రాద్రి బాలోత్సవాన్ని " ప్రారంభించి ప్రతియేటా నిర్వహిస్తున్నారు.
2011 లో తానా (USA) మరియు ప్రవాసాంధ్రులైన రాజా శ్రిక్రిష్ణ ,జయశేఖర్,అనితారాణి,తాళ్లూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సారపాకలో పలుమార్లు మెగా హెల్థ్ కేంప్ లు నిర్వహించి సుమారు 300 మంది వ్రుద్దులకు కంటి ఆపరేషన్లు చేయించి కళ్లజోళ్ల పంపిణీ.
2011 లో నన్నపనేని మోహన్ జడ్ పి ఎస్ ఎస్ పాఠశాలలో స్టేజి నిర్మాణం చేయుట ,పదవతరగతి ఉత్తిర్ణతా శాతం పెంపుకు విశేష క్రుషి.
All these photos given below are on the occasion of "muggula poti" Conducted by ATA, on 13-1-2013. (in connection with sankranti sambaralu)
1990 లో మిట్టగూడెం యస్.సి.కాలనికి విద్యుత్ సౌకర్యం యేర్పాటు,గ్రామస్తుల సహకారంతో ఆర్ & బి రోడ్డునుండి పాఠశాల వరకు రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటించుట.
1992 లో బూర్గాం పాడు మండలం శ్రీధర పాఠశాల ఆవరణలో ప్రమాదకరమైన గోతులను ITC BPL కాంట్రక్టర్ వాసిరెడ్డి సాంబశివరావు సహకారంతో 200 లారిలా యాష్ తో గుంటలు పూడ్పించుట మరియు పాఠశాలకి స్థల సేకరణ.
1994 యు.పి.ఎస్. సారపాకకి పట్టస్వామి రామచంద్రరావు నుండి 20 లక్షలు విలువ చేసే స్థలాన్ని పాఠశాలకి సేకరించుట మరియు వారికి సన్మాన కార్యక్రమం నిర్వహణ.
1999 ITC BPL మహిళా సంఘాలతో మండల పరిధిలోని 40 ప్ప్ఠశాలాల విధ్యార్థులకు ఉచితంగా మిడ్ డే మీల్స్ పళ్లాలను ,గ్లాసులను అందింపచేయుట.
తాళ్లూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్ట్ ,వాసవి క్లబ్,రోటరి క్లబ్,లయన్స్ క్లబ్,బౌ అంద్ యారో ,రోటరీ ఇన్ భద్ర,మహిళసంఘాలు సహకారంతో బీద విధ్యర్థులకు నోట్ బుక్స్,పెన్నులు,కంపాక్స్ బాక్స్,దుస్తులు,క్రీడా సామాగ్రి అందించుట.ఉదా: యు.పి.ఎస్.,ఇరవెండి,యు.పి.ఎస్.,గంధి నగరం,యు.పి.ఎస్.,సారపాక,పి.ఎస్.తాళ్లగొమ్మురు.
2000 లో బూర్గం పాడు మండలంలో కి.మీ.పరిధిలో పాఠశాల ఏర్పాటులో తల్లిదండ్రుల మరియు స్వచ్చంద సేవా సంస్థలచే పాఠశాలల నిర్మాణంలో కీలక పాత్ర.ఉదా:మోతే ఎస్.సి.కాలనీ,ఇరవెండి ఎస్.టి.కాలనీ,ఉప్పుసాక ఎస్.టి.కాలనీ తదితర గ్రామాలు.
2009 జడ్ పి ఎస్ ఎస్ ,సారపాకలో మారం వెంకటేశ్వర రెడ్డి సహకారంతో సరస్వతి విగ్రహం ,సాంస్క్రుతిక కార్యక్రమాల వేదిక,పాఠశాల భవనం ఏర్పాటు.
2001 లో బూర్గం పాడులో 5 వేలమంది వయోజనులను అక్షరాస్యులుగా మార్చారు.
2002 బూర్గం పాడు మండలం లోని యు.పి.ఎస్.,ఇరవెండి,యు.పి.ఎస్.,మోతే,యు.పి.ఎస్.,గాంధీ నగరం ,యు.పి.ఎస్.,సారపాక,పి.ఎస్.,తాళ్లగొమ్మూరు, పి.ఎస్.లెనిన్ నగర్,పి.ఎస్.ముసళ్లమడుగు తదితర పాఠశాలలకి హోప్ స్వచ్చంద సేవా సంస్థ చే పిల్లలకి కావలసిన బెంచీలు,కుర్చీలు,మంచి నీటి సౌకర్యం,శాశ్వత మరుగు దొడ్లు ,ప్రహరీ ల సౌకర్యాన్ని కల్పించడం జరిగింది.
జన్మభూమి శ్రమదానం కార్యక్రమాలలో ఫాల్గొని మొక్కలు నాటుట,రోడ్లు,డ్రైనీజిల యేర్పాటు.
2002 ఎన్.ఆర్.ఐ. మరియు రోటరీ క్లబ్,లయన్స్ క్లబ్ సహకారంతో పాఠశాలల్లో,గ్రామాలలో స్వచందంగా ఉచిత మెగా కేంపులు నిర్వహించారు.
2010 తాళ్లురి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ,స్థానిక ఎం.ఎల్.యె.,ITDA పి.ఓ.సహకారంతో జిల్లా స్థాయిలో "భద్రాద్రి బాలోత్సవాన్ని " ప్రారంభించి ప్రతియేటా నిర్వహిస్తున్నారు.
2011 లో తానా (USA) మరియు ప్రవాసాంధ్రులైన రాజా శ్రిక్రిష్ణ ,జయశేఖర్,అనితారాణి,తాళ్లూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సారపాకలో పలుమార్లు మెగా హెల్థ్ కేంప్ లు నిర్వహించి సుమారు 300 మంది వ్రుద్దులకు కంటి ఆపరేషన్లు చేయించి కళ్లజోళ్ల పంపిణీ.
2011 లో నన్నపనేని మోహన్ జడ్ పి ఎస్ ఎస్ పాఠశాలలో స్టేజి నిర్మాణం చేయుట ,పదవతరగతి ఉత్తిర్ణతా శాతం పెంపుకు విశేష క్రుషి.
All these photos given below are on the occasion of "muggula poti" Conducted by ATA, on 13-1-2013. (in connection with sankranti sambaralu)