కుటుంబ ప్రస్థానం
బూర్గంపాడు గ్రామాన 1965 లో బెక్కంటి రామలింగయ్య,నారాయణమ్మ పుణ్యదంపతులకు జన్మించి బూరగంపాడు ప్రభుత్వ పాఠశాలలోనే ఇంటర్ వరకు చదివారు.డిగ్రి ఖమ్మం లోను,బి.ఈడి నాగార్జున యూనివర్సిటీ లోను పూర్తి చేశారు.1989 లో తొలిసారిగా కుక్కునూరు మండలం మిట్టగూడేం ప్రాధమిక పాఠశాలనుండి ప్రత్యేక ఉపాధ్యాయునిగా ఈయన ఉద్యొగ ప్రస్థానం ప్రారంబించారు.బెక్కంటి సతీమణి వేంపాటి ఉషారాణి భద్రాచలంలో ప్రాధమిక పాఠశాలలో ప్రధానోపాధ్యయిని.కుమార్తె నిఖిత ఇంజనీరింగ్ చదువుతోంది. అన్న ప్రసాద్ భద్రాచలంలో ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు.
Subscribe to:
Posts (Atom)